ఆగస్ట్‌ 15 నాటికి వచ్చేస్తుందా? వస్తే అద్భుతమే…ఎందుకంటే?

ఆగస్ట్‌ 15 నాటికి వచ్చేస్తుందా? వస్తే అద్భుతమే…ఎందుకంటే?

ఆగస్ట్‌ 15 నాటికి కరోనా నుంచి మనకు స్వతంత్రం వస్తుందంటున్నారు. భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌పై ఇంటర్నేషనల్‌ ఫోకస్‌ ఉంది. దానికి కారణం అత్యంత వేగంగా ప్రీ–క్లినికల్‌ ట్రయల్స్ పూర్తైనట్టు ప్రకటించడమే.కోవాగ్జిన్‌ సక్సెస్‌ అయితే అది ప్రపంచ వ్యాక్సిన్‌ చరిత్రలో ఓ కొత్త అధ్యాయమే.భారత్‌ సొంతంగా ఆవిష్కరించిన తొలి వ్యాక్సిన్‌ కూడా ఇదే అవుతుంది. అంతేకాదు హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న భారత్‌ బయోటెక్.. ఈ పరిశోధనలో విజయం సాధిస్తే.. మన తెలుగు గడ్డ మీద తయారైన […]

Read More
 భయాన్ని కాదు భవిష్యత్తుపై ధైర్యాన్ని పెంచండి !

భయాన్ని కాదు భవిష్యత్తుపై ధైర్యాన్ని పెంచండి !

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది నిజమే. ఇన్నాళ్లు టెక్నాలజీ టెక్నాలజీ అంటూ మనిషిని మించిన వాడు ఈ లోకంలోనే విర్రవీగిన వాడికి తేరుకోలేని ఝలక్‌ ఇచ్చింది కరోనా. కంటికి కనిపించని ఓ సూక్ష్మ క్రిమిని చంపలేకపోతున్నాడు మనిషి. దేవుడు లేడన్న వాడు ఈ రోజున ఆ దేవుడి మీద భారం వేసి తలుపులు మూసుకుని ఇంట్లో కూర్చున్నాడు. వైద్యరంగాన్ని ఎప్పుడూ ప్రయారిటీగా తీసుకోని ప్రభుత్వాలు ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక లాక్‌డౌన్‌ లాక్‌డౌన్‌ అంటున్నాయి. లాక్‌డౌన్‌ […]

Read More
 ఒకరికే షేరింగ్‌- ఫేక్‌ న్యూస్‌ కట్టడికి వాట్సాప్‌ చర్యలు

ఒకరికే షేరింగ్‌- ఫేక్‌ న్యూస్‌ కట్టడికి వాట్సాప్‌ చర్యలు

కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇలాంటి సమయంలో ఫేక్‌ న్యూస్‌లు మరింత భయపెడుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో ఫేక్‌ న్యూస్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. నిమిషాల్లో లక్షల మందికి షేర్‌ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది మంచిది కాదు. అందుకే వాట్సాప్‌ చర్యలు మొదలుపెట్టింది. ఇక మీదట ఏ మెసేజ్‌ అయినా ఒకసారి ఒకరికే షేర్‌ అయ్యే విధంగా ప్రోగ్రామ్‌ డిజైన్ చేసింది.ఇప్పటి వరకు ఒక మెసేజ్‌ని ఒకేసారి ఐదుగురికి షేర్‌ చెయ్యొచ్చన్న విషయం తెలిసిందే. ఫేక్‌ మెసేజ్‌లు, వీడియోలను […]

Read More