ఆధ్యాత్మికతలో శంఖానికి ఎందుకంత ప్రత్యేకత

ఆధ్యాత్మికతలో శంఖానికి ఎందుకంత ప్రత్యేకత

మన సంసృతిలో శంఖానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. విష్ణుమూర్తి అలంకారాల్లో శంఖం ప్రధానమైనది. క్షీరసాగర మధనంలో ఎన్నో విలువైన వస్తువులు వచ్చాయి. వాటిలో 14 రత్నాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి శంఖం. అందుకే అతి పవిత్రమైన ఆధ్యాత్మిక వస్తువుల్లో ఒకటి శంఖం. క్షీరసాగర మధనంలో ధన దేవత లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించారు. కనుక… లక్ష్మీ దేవికి శంఖం సోదరుడు అవుతాడు. ఈ వివరణ మనకు విష్ణు పురాణంలో కనిపిస్తుంది. చాలా పురాణ కథల్లో దుష్ట శక్తుల […]

Read More
 ఇదీ క్షీరాబ్ది ద్వాదశి కథ

ఇదీ క్షీరాబ్ది ద్వాదశి కథ

కార్తిక మాసమంటే శివుడు, విష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైన మాసమే. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటాం. ఆ రోజున శ్రీ మహా విష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు. మళ్లీ కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారని పురాణ గాధ. అందుకే కార్తిక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధ ఏకాదశి అంటారు. ఉత్థాన ఏకాదశి మనలో ఉన్న చీకట్లను తొలగించి చైతన్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ ఉత్థాన ఏకాదశి వెంటనే వచ్చేది క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది […]

Read More
 హయగ్రీవ జయంతి… జ్ఞానానందమయం

హయగ్రీవ జయంతి… జ్ఞానానందమయం

శ్రీ మహా విష్ణువుకి ఎన్నో అవతారాలున్నాయి. వాటిలో అద్భుతమైనది, విజ్ఞానమైనది హయగ్రీవ అవతారం. సరస్వతీ దేవిని వాగ్దేవి అంటాం. అలాగే హయగ్రీవుడిని వాగీశ్వరుడు అంటాం. సకల విద్యలకు హయగ్రీవుడే ఆధారం అంటారు. హయము అంటే విజ్ఞానం, గ్రీవం అంటే కంఠం సులువుగా అర్థమవ్వాలంటే తల అనుకోండి. విజ్ఞానాన్నే కంఠం లేదా తలగా ఉన్నవాడు హయగ్రీవుడు. సైంటిఫిక్‌గా చూసుకుంటే గుర్రం ఒక్కసారి దారి గుర్తుపెట్టుకుంటే తన జీవితంలో మర్చిపోదు. గుర్రానికి ఉన్న జ్ఞాపకశక్తి అమోఘం. పురాణ కథలోకి వెళ్తే […]

Read More