పంచ కేదారాలేంటో తెలుసా?
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కొన్ని లక్షల మంది చనిపోయారు. పాండవులకు… బ్రహ్మ హత్యా పాతకం, శత్రు హత్యా పాతకాల భయం పట్టుకుంది. అప్పుడు పాండవులు కాశీకి వెళ్లారు. దర్శనం ఇవ్వడం లేని శివుడు నంది రూపం ధరించి ఉత్తర దిశగా నడవడం మొదలు పెట్టాడట. పాండవులు కూడా ఆ నందివెనుకే పరిగెత్తారట. అలా గుప్త కాశీ దగ్గరలో భీముడు ఆ నందిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు నంది రూపంలో ఉన్న శివుడు […]
Read More