శ్రీ రామాయణ్‌ ఎక్స్‌ప్రెస్‌… త్వరలో

శ్రీ రామాయణ్‌ ఎక్స్‌ప్రెస్‌… త్వరలో

అలనాడు రామాయణంలో సీతారాములు నడిచిన ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా. అయితే వచ్చేస్తోంది శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్‌. వచ్చే నవంబర్‌ లో శ్రీ రామాయణ్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో స్పెషల్‌ టూరిస్ట్‌ ట్రైన్‌కి భారత రైల్వే పచ్చజెండా ఊపింది. . ఈ రైలు అయోధ్య నుంచి రామేశ్వరం మధ్య రామాయణంలో ముఖ్య ప్రదేశాలను కలుపుతూ వెళ్తుంది. రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌ ఈ మేరకు మంగళ వారం ట్వీట్‌ చేశారు. నవంబర్‌ 14న దిల్లీలో ఈ ప్రత్యేక రైలు ప్రారంభోత్సవం […]

Read More