తాజ్ను రక్షిస్తారా? లేదా?- ప్రభుత్వంపై సుప్రీం సీరియస్
వెండి వెన్నెల్లో ఇలపై నిండు పున్నమిలా కనిపించే తాజ్ మహల్ క్రమక్రమంగా అందాన్ని కోల్పోతోంది. ఈ విషయంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతూ సుప్రీంలో కేసువేశారు. తాజ్ పరిరక్షణ విషయంలో సుప్రీం ఘాటుగా స్పందించింది.తాజ్మహల్ సంరక్షణ విషయంలో యూపీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా లేదని, ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదని చురకలు వేసింది. “ తాజ్ మహల్ను కూల్చేస్తారా? పరిరక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారా? లేదా తాజ్ మూసేస్తారా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది.. సుప్రీం. ఏటా 80 […]
Read More