తాజ్‌ను రక్షిస్తారా? లేదా?- ప్రభుత్వంపై సుప్రీం సీరియస్‌

తాజ్‌ను రక్షిస్తారా? లేదా?- ప్రభుత్వంపై సుప్రీం సీరియస్‌

వెండి వెన్నెల్లో ఇలపై నిండు పున్నమిలా కనిపించే తాజ్‌ మహల్‌ క్రమక్రమంగా అందాన్ని కోల్పోతోంది. ఈ విషయంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతూ సుప్రీంలో కేసువేశారు. తాజ్‌ పరిరక్షణ విషయంలో సుప్రీం ఘాటుగా స్పందించింది.తాజ్‌మహల్‌ సంరక్షణ విషయంలో యూపీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా లేదని, ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదని చురకలు వేసింది. “ తాజ్‌ మహల్‌ను కూల్చేస్తారా? పరిరక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారా? లేదా తాజ్‌ మూసేస్తారా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది.. సుప్రీం. ఏటా 80 […]

Read More
 ఉరే సరి – నిర్భయ కేసులో సుప్రీం కీలక తీర్పు

ఉరే సరి – నిర్భయ కేసులో సుప్రీం కీలక తీర్పు

2012 దిల్లీ నిర్భయ అత్యాచార, హత్య ఘటన దేశం ఎప్పటికీ మర్చిపోలేని పీడకల. ఈ కేసులో దోషులకు హత్య తగ్గించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిది. మరణ శిక్ష పడిన ముద్దాయిలు పెట్టుకున్న రివ్యూ పిటీషన్‌ని సుప్రీం తోసిపుచ్చింది. 2012 డిసెంబర్‌ 16 అర్థరాత్రి దేశం ఉలిక్కిపడింది. తోటి విద్యార్థితో కలిసివెళ్తున్న ఓ పారామెడికల్‌ విద్యార్థిపై ఆరుగురు వ్యక్తులు పైశాచికంగా అత్యాచారం, హత్య చేసి.. నిర్దాక్షిణ్యంగా యువతిని రోడ్డు మీద విసిరేశారు. ఈ ఘటనలో తీవ్రంగా […]

Read More
 రాష్ట్రం కాని రాష్ట్రం దిల్లీ – చారిత్రక నేపథ్యం

రాష్ట్రం కాని రాష్ట్రం దిల్లీ – చారిత్రక నేపథ్యం

దిల్లీ అటు రాష్ట్రమూ కాదు ఇటు రాష్ట్రం కాకుండానూ పోలేదు. రాష్ట్రాలకు ఉన్నట్టే దిల్లీకి శాసనసభ ఉంది. మిగతా 29 రాష్ట్రాలకు గవర్నర్లు ఉంటే దిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. గవర్నర్ల పదవులు అలంకారప్రాయమైనవి. కానీ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుకు ఇతర గవర్నర్లకు మించిన అధికారాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల గవర్నర్లు ఆ రాష్ట్ర మంత్రివర్గ సలహా మేరకు నడుచుకోవాల్సి వస్తుంది. కాని లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగా రాష్ట్రపతికి మాత్రమే అంటే నిజానికి కేంద్ర […]

Read More
 ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటుంది – కేజ్రీ, లెఫ్టినెంట్ గవర్నర్ వివాదం

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటుంది – కేజ్రీ, లెఫ్టినెంట్ గవర్నర్ వివాదం

దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వటం సాధ్యం కాదని, పరిపాలన పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ల మధ్య అధికార హోదా విషయంలో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం 2017 […]

Read More