తిరుమల న్యూస్- ఆన్లైన్లో 69,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్లైన్ డిప్ ద్వారా తీస్తున్న విషయం భక్తులకు తెలిసిందే. ఈ సేవలకు సంబంధించి ఫిబ్రవరి కోటాలో మొత్తం 69 వేల 512 టికెట్లను నవంబర్ 1 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. వీటిలో సుప్రభాతం- 7332, తోమాల సేవ-120, అర్చన-120, అష్టదళపాద పద్మారాధన-240, నిజపాద దర్శనం టికెట్లు-2300 ఉన్నాయి. ఇవన్నీ మూల విరాట్టుకి నేరుగా జరిగే పూజలు. కాసేపు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించే భాగ్యం దొరుకుతుంది. […]
Read More