కాశీ నుంచి చీరకట్టుకుని పారిపోయిన వారన్ హేస్టింగ్స్‌ కథ తెలుసా?

కాశీ నుంచి చీరకట్టుకుని పారిపోయిన వారన్ హేస్టింగ్స్‌ కథ తెలుసా?

వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ని ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. సుమారు 350 ఏళ్ల తర్వాత ప్రధాన ఆలయ అభివృద్ధి మోదీ హయాంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన వారణాసిలో జరిగిన చారిత్రక ఘటనను గుర్తుచేసుకుంటూ… వారన్ హేస్టింగ్‌ గురించి చెప్పారు. ఆ బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ కథేంటో మీకు తెలుసా? కాశీ ప్రజలు ఐకమత్యంతో వారన్‌ హేస్టింగ్‌ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టిన ఆ కథను తెలుసుకుందాం. 1773-1785 వరకు వారన్‌ హేస్టింగ్‌ బ్రిటీష్‌ […]

Read More