రూ.10 వేలు కడితే తిరుమలలో వీఐపీ దర్శనం
తిరుమలలో క్షణ కాలం దర్శనం దక్కితేనే మహా భాగ్యం. 300 వందల స్పెషల్ దర్శనం టికెట్టు తీసుకున్నా, కళ్యాణం టిక్కెట్టు తీసుకున్నా ఏదైనా సరే.. శ్రీవారిని కనులారా చూసే భాగ్యం అయితే లేదు. ఈ విషయంపై భక్తులు తమ అసంతృప్తిని చెప్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు కాస్త డబ్బులు పెట్టగలిగేవారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఓ వెసులుబాటు కల్పించింది. శ్రీవాణి పేరిట ఓ ట్రస్ట్ ప్రారంభించింది. రాష్ట్రంలో ఆలయాల నిర్మాణం, ధూపదీపనైవేద్యాలు కొనసాగించే లక్ష్యంతో ఈ ట్రస్ట్ని […]
Read More