మెట్రో ప్రయాణికుల్లో చాలా రోజుల నుంచి కరోనా భయాలు ఉన్నాయి. అయితే పంజాగుట్ట, మాదాపూర్, హైటెక్ సిటీ ఆఫీసులు ఉన్నవారికి మెట్రో ఒక వరం.ఈ మాయదారి కరోనా వచ్చినప్పటి నుంచి మెట్రో ప్రయాణాలు కలవరంగా మారాయి. అయితే ఆదివారం జనతా కర్ఫ్వూలో భాగంగా మెట్రో సేవలు నిలిపివేస్తున్నారు. అలాగే మెట్రో స్టేషన్లలో ఉన్న మాల్స్ కూడా బంద్. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని మెట్రో సిబ్బంది ప్రయాణికులను కోరారు. కరోనా అనుమానాలు ఉన్నప్పటి నుంచి మెట్రో సిబ్బంది… ప్రతీ 3 గంటలకు ఓ సారి రైళ్లను శానిటైజ్ చేస్తున్నారు.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018