విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే భారత్లో కరోనా వైరస్ విస్తరించింది. హైదరాబాద్ పరిసరాలకు ఈ మధ్య దాదాపు 13 వేల మంది విదేశాల నుంచి వచ్చారని లెక్కలున్నాయి. వారందరి ఇళ్లకి తెలంగాణ ప్రభుత్వం అధికారులు వెళ్తున్నారు. వారందరూ 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలని చెప్తూ వారి మోచేతులపై ముద్రలు వేస్తున్నారు. ఓటు వేసినప్పుడు వేలికి వేసే ఇంకుతో క్వారంటైన్ ముద్రలు వేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే ఆస్పత్రులకు పంపిస్తున్నారు.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018