కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇలాంటి సమయంలో ఫేక్ న్యూస్లు మరింత భయపెడుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్లో ఫేక్ న్యూస్లు హల్చల్ చేస్తున్నాయి. నిమిషాల్లో లక్షల మందికి షేర్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది మంచిది కాదు. అందుకే వాట్సాప్ చర్యలు మొదలుపెట్టింది. ఇక మీదట ఏ మెసేజ్ అయినా ఒకసారి ఒకరికే షేర్ అయ్యే విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేసింది.ఇప్పటి వరకు ఒక మెసేజ్ని ఒకేసారి ఐదుగురికి షేర్ చెయ్యొచ్చన్న విషయం తెలిసిందే. ఫేక్ మెసేజ్లు, వీడియోలను అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నామని వాట్సాప్ సంస్థ చెప్పింది. వచ్చిన మెసెజ్ రియలా, ఫేకా అన్నది కూడా ఇకపై వాట్సాప్లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకు ఆ మెసెజ్లపై మాగ్నిఫయింగ్ గ్లాస్ ఇమేజ్ ఉంటుంది. ఈ సదుపాయం త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. కనుక ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకుని మాత్రమే మెసేజ్లు షేర్ చేయండి. అనవసరంగా చిక్కుల్లో పడకండి.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018