రైతన్నకు శుభవార్త. అన్నదాతలకు ఆర్థిక చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 1న 2018 బడ్జెట్ను ప్రవేశ పెడుతూ.. రైతులకు ఉత్పత్తి ధరకంటే 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర చెల్లిస్తామని ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఆ హామీ నెరవేర్చేందుకు… కేంద్రం రైతులకు చల్లని కబురందించింది. వరిపంటపై కనీస మద్దతు ధరను క్వింటాల్కు 200 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి. ఫలితంగా ఆహారోత్పత్తి గణనీయంగా పెరుగుతాయి. వరితో పాటు ఈ ఏడాది 14 రకాల ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధర పెంచేందుకు ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) ఆమోదం తెలిపింది. పెరిగిన ధరతో కలిపి వరి సాధారణ రకం కనీస మద్దతు రూ.1,750కి చేరుకుంది. గ్రేడ్–ఎ రకం క్వింటాల్కు రూ. 1,750కి చేరింది. మిగిలిన పంటలకు పెరిగిన కనీస మద్దతు ధరలు దిగువ పట్టికలో చూడవచ్చు.
Related Posts
అణువణువూ వేదమే- జీవన వేదం- 1వ భాగం
ప్రశ్న ఎప్పుడూ విజ్ఞానమే. అసలు ప్రశ్న లేకపోతే ప్రపంచం లేదు. ఈ విశ్వం లేదు.
July 1, 2018
కదిలే విశ్వం నుంచి వచ్చే శబ్దమే ప్రణవం- జీవన
అసలు ఓంకారం అనేది ఉందా? మన హైందవ సంప్రదాయంలో ప్రతీ మంత్రం ముందు ఓంకారం
July 1, 2018
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018